ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ ▪️ విద్యార్థులపై విద్యా ఒత్తిడి.. మానసిక సమస్యలు, ఆత్మహత్యల నివారణే చిత్ర ప్రధానాంశం హైదరాబాద్: శ్రీ వాత్సల్య ఆడియో అండ్ వీడియో ఇల్లస్ట్రేషన్స్ పతాకంపై రూపొందిన తొలి చిత్రం ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్లోని తెలుగు ఫిలిం చాంబర్ ప్రీవ్యూ హాల్లో ఘనంగా జరిగింది. చిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాత స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో…
‘కాగితం పడవలు’ క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు.. ఆడియన్స్ను సర్ప్రైజ్ చేస్తుంది: దర్శకుడు ఎంజీఆర్ తుకారాం వర్ధన్, కృష్ణప్రియ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్స్టోరీ ‘కాగితం పడవలు’. ఎంజీఆర్ తుకారాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా సినిమాను గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, టి.ఆర్. ప్రసాద్…
హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని బాటసింగారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న బైక్ను తప్పించేందుకు ప్రయత్నించిన సమయంలో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు నేరుగా సమీపంలోని పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పెట్రోల్ బంక్లో ఉన్న కారు, ఆటోతో పాటు డీజిల్ పంపును కూడా బస్సు ఢీకొట్టింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో…
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’ సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 150 థియేటర్లలో సినిమాను గ్రాండ్గా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ‘మిస్సింగ్ మేఘన’లో ప్రధాన పాత్రలు వీరివే ఈ సినిమాలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక…
Vinayaka Patri vs Science: వినాయక పూజలో ఉపయోగించే ఏకవింశతి పత్రి (మాచపత్రి, గరిక, జిల్లేడు, ఉమ్మెత్త మొదలైనవి) సాధారణ ఆకులు కావు, అన్నీ శక్తివంతమైన ఆయుర్వేద ఔషధ గుణాలున్న మొక్కలే. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, క్రిమికీటకాలను తరిమికొట్టే శక్తి ఈ ఆకుల సుగంధం మరియు వాటి నుంచి వెలువడే వాయువులకు ఉంటుంది. పత్రిని సేకరించేటప్పుడు, పూజ సమయంలో వాటిని తాకడం వల్ల ఆకులలోని తైల గుణాలు చర్మం ద్వారా శరీరానికి అంది ఆరోగ్యానికి మేలు చేస్తాయి….
Vinayaka chaviti: వినాయకుడి తొండం ఎటు వైపు ఉంటే ఏం జరుగుతుంది?: వినాయక చవితి వస్తుందంటే రక రకాల ఆకారాలలో వినాయకుళ్ళు తయారైపోతారు, బాహుబలి వినయాకుడు అని, గబ్బర్ సింగ్ వినాయకుడు అని, సోల్జర్ వినాయకుడు అని ఇలా అనేక రకాలు గా తయారు చేసి విగ్రహాలు అమ్ముతారు. అయితే అన్ని వేలు పోసి విగ్రహం కొనే ముందు మనం కొన్ని చూసుకోవాలి. ముఖ్యంగా వినాయకుడిని భక్తి తో కొలవాలి. విగ్రహం చూస్తే భక్తి భావం పెరగాలి….
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో Apple మరో భారీ అడుగు వేసింది. ఎన్నాళ్లుగానో ప్రచారంలో ఉన్న Foldable iPhone చివరకు అధికారికంగా వచ్చేసింది. Apple తన తొలి మడతపెట్టే ఫోన్కు iPhone Duo అనే పేరు పెట్టింది. సెప్టెంబర్ 9న జరిగిన Apple ఈవెంట్లో ఈ కొత్త ఫోన్ను కంపెనీ పరిచయం చేసింది. దీంతో Samsung, Huawei వంటి కంపెనీలు ఇప్పటికే పోటీ పడుతున్న foldable smartphone మార్కెట్లో Apple కూడా అధికారికంగా అడుగుపెట్టింది. iPhone Duo ప్రత్యేకత ఏంటి?…
Madras Regiment: సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి అత్యాధునిక ఆయుధాలు మాయం కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ఇప్పుడు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కేసుతో సంబంధం ఉందనే అనుమానంతో ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. గతంలో గార్డు డ్యూటీలో ఉన్న పలువురు సిబ్బంది, అగ్నివీర్లను కూడా అధికారులు ప్రశ్నించారు. మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి ఆఖ్-203…
Maremma: రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘మారెమ్మ’. మంచాల నాగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే మారెమ్మ బలి తీసిందా లేక బలి ఇచ్చిందా అని చూస్తే.. మహిషాపురం అనే గ్రామంలో మారెమ్మ అనే గ్రామదేవత ఉంటుంది. ప్రతి పదేళ్లకు ఒకసారి అమ్మవారికి దున్నపోతును బలి ఇచ్చి జాతర నిర్వహించడం అక్కడి ఆచారం. చిన్నప్పటి…
Udaya Bhanu: ఇప్పటి వరకూ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ఉదయభాను, నటిగాను మెప్పించింది. అయితే మొదటి సారి నిర్మాతగా మారి ‘పంచనామా’ వెబ్ సిరీస్ను రూపొందించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి జీ5 (Zee 5) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఎమోషనల్ కాకూడదని ఈవెంట్కు వచ్చాను. కానీ, భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోతున్నానంటూ ఉదయభాను (Udaya Bhanu)…