Rashmika రష్మిక విజయ దేవరకొండ Vijay Devarakonda ల పెళ్ళి దేస వ్యాప్తం గా సంచలం రేపిన సంగతి తెలిసిందే….అయితే ఆ తర్వాత రష్మిక గాయం నుంచి కోలుకుని తిరిగి తన పనిలో నిమగ్నమయ్యెందుకు సిద్ధమైంది. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా రష్మిక తన గాయం, విశ్రాంతి సమయంలో విజయ్ దేవరకొండతో గడిపిన సమయం గురించి సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు…
Redmi: షావోమీకి చెందిన Redmi నుంచి మరో కొత్త 5G స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. Redmi 17 5Gను సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్కు సంబంధించిన భారతీయ వేరియంట్లో కొన్ని స్పెసిఫికేషన్లు మారే అవకాశం ఉంది. భారీ బ్యాటరీ, కొత్త తరం ప్రాసెసర్, విభిన్నమైన కెమెరా డిజైన్తో Redmi 17 5Gను కంపెనీ తీసుకొస్తోంది. ముఖ్యంగా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే…
Irumudi Movie: రవితేజ నటించిన ఇరుముడి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి జోరు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యంలో తండ్రి–కూతురు అనుబంధాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి స్పందన అందుకుంటుండగా, కలెక్షన్ల విషయంలోనూ ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో Shiva Nirvana దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజకు జోడీగా Priya Bhavani Shankar నటించారు. కథాంశం, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న ఈ సినిమా…
Food Doshas: మనం తినే ఆహారంలో ఉండే 5 దోషాలు ఏంటి? పెద్దలు చెప్పిన ఆసక్తికర విషయాలు ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చే పదార్థం మాత్రమే కాదని భారతీయ సంప్రదాయంలో భావిస్తారు. ఆహారం తయారయ్యే విధానం, దాన్ని సంపాదించడానికి ఉపయోగించిన మార్గం, వండిన ప్రదేశం, వంట చేసిన వ్యక్తి స్వభావం, ఆహారాన్ని వడ్డించే తీరు వంటి అంశాలకు కూడా మన పూర్వీకులు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆహారానికి సంబంధించి ఐదు రకాల దోషాలు ఉంటాయని…
Subhash Chandra Debt: ఎవరైనా రైతు కాని చిరు వ్యాపారులు కాని బాంక్ ల నుంచి ఋణం తీసుకుంటే నోటీసులు మీద నోటీసులు ఇచ్చి ముక్కుపిండి వసూలు చేస్తారు. అదే బడా వ్యాపారులకు మాత్రం మాఫీలు చేస్తారు. ఆ డెఫిషిట్ అంతా సామాన్యుల మీద వేస్తారు. జీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎస్సెల్ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రకు సంబంధించిన వ్యక్తిగత దివాలా కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుమారు…
Maha Bharatam: మాద్రి మద్రరాజైన బృహత్సేనుడు కుమార్తె. మాద్రి తల్లి నిజానికి ఒక దేవకన్య, ఒక అప్సర . అప్సరలు వారి అసాధారణ సౌందర్యానికి ప్రసిద్ధి చెందినవారు, మరి తల్లి అంత అందంగా ఉంటే, ఆమె కుమార్తె అంతకంటే తక్కువగా ఉంటుందా? మాద్రి అతని జీవితంలోకి ప్రవేశించే సమయానికి, పాండువు తన అన్న ధృతరాష్ట్రుడికి అనుకూలంగా హస్తినాపుర సింహాసనాన్ని త్యజించి, శతసింగ పర్వతం చుట్టూ ఉన్న అడవులలో తన భార్య కుంతితో నివసిస్తున్నాడు. పాండురాజు దిగ్విజయ యాత్రలో…
Stolen Bodies: వరల్డ్ఫేమస్ వ్యక్తులు celebrities.. చనిపోయినా వదల్లేదు.. సమాధులు తవ్వి శరీర భాగాలు ఎత్తుకెళ్లారు! అందుకే మన హిందు సంప్రదాయం లో దహనం చేస్తారు. సరే అసలు విషయానికి వస్తే మరణించిన తర్వాత కూడా వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖుల గురించి తెలుసా? షేక్స్పియర్ నుంచి చార్లీ చాప్లిన్ వరకు షాకింగ్ నిజాలు ఇవే. సాధారణంగా ఒక వ్యక్తి మరణంతో అతడి జీవిత కథ ముగిసిందని భావిస్తాం. కానీ ప్రపంచ చరిత్రలో కొందరు ప్రముఖుల విషయంలో మాత్రం…
Pakistan Donkeys: పాకిస్థాన్లో సాధారణంగా పేదల జీవనాధారంగా కనిపించే గాడిదలు ఇప్పుడు అంతర్జాతీయ వ్యాపారంలో కీలక వస్తువుగా మారుతున్నాయి. ముఖ్యంగా చైనాలో గాడిద చర్మంతో తయారయ్యే ‘Ejiao’కు ఉన్న డిమాండ్ కారణంగా పాకిస్థాన్లో ఈ జంతువుల విలువ పెరిగింది. గాడిద మాంసం, చర్మం కోసం చైనా మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్లో ప్రత్యేకమైన livestock processing, export కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. పాకిస్థాన్ Economic Survey 2024-25 ప్రకారం దేశంలో గాడిదల సంఖ్య సుమారు 60 లక్షలకు…
Telangana Politics: పరకాల వివాదం వేడెక్కిన వేళ సీఎం రేవంత్రెడ్డి నివాసంలో మంత్రి కొండా సురేఖ భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. పరకాల వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ పదవిపై ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో.. ఆమె సీఎం రేవంత్రెడ్డి నివాసానికి వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో కొండా సురేఖతో పాటు పలువురు మహిళా మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు….
Lok Sabha Survey: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమి మరోసారి ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నాయని India Today-C Voter ‘Mood of the Nation’ సర్వే అంచనా వేసింది. మొత్తం 543 లోక్సభ స్థానాల్లో ఎన్డీయేకు 326 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ఇందులో BJP 261 స్థానాలు, మిత్రపక్షాలు 65 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ సర్వే ప్రకారం ఎన్డీయేకు 45.1 శాతం ఓట్లు దక్కే అవకాశముంది….