Skip to content

Tag: YS Jagan Mohan Reddy

YS Jagan: అన్న పాదయాత్ర షురూ.. కానీ అసెంబ్లీకి జగన్ ఎప్పుడు? ప్రజల నుంచి ఇదే ప్రశ్న!

YS Jagan: యువజన శ్రామిక రైతు పార్టీ అధినేత, పులివెందుల MLA YS Jagan మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తాను చేపట్టబోయే పాదయాత్ర మీద స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ లేదంటే అక్టోబర్‌లో యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. బుధవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ కేడర్‌తో జరిగిన భేటీలో.. పాదయాత్ర 2.0పై ఆయన క్లారిటీ ఇచ్చారు. 2027 సెప్టెంబర్‌లో లేదంటే అక్టోబర్‌లో యాత్ర మొదలవుతుందని పేర్కొన్నారాయన. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి.. క్షేత్రస్థాయిలో పార్టీని…