Telangana Politics: రాఖీ సాకుతో రాజకీయ సంధి?
Telangana Politics: పరకాల వివాదం వేడెక్కిన వేళ సీఎం రేవంత్రెడ్డి నివాసంలో మంత్రి కొండా సురేఖ భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. పరకాల వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ పదవిపై ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో.. ఆమె సీఎం రేవంత్రెడ్డి నివాసానికి వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో కొండా సురేఖతో పాటు పలువురు మహిళా మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు….