Women’s Asia Cup: పాకిస్థాన్పై భారత్ ఘన విజయం.. హ్యాట్రిక్తో సెమీఫైనల్కు టీమిండియా
Women’s Asia Cup లో భారత్ హ్యాట్రిక్ విజయం సాధించింది. శ్రీచరణి, ప్రేమా రావత్ స్పిన్ ధాటికి పాకిస్థాన్ 55 పరుగులకే ఆలౌటైంది. భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల ఆసియా కప్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు.శ్రీ చరణి, ప్రేమా రావత్ ధాటికి పాక్ బ్యాటింగ్ కుప్పకూలింది. శ్రీ చరణి కేవలం 7 పరుగులిచ్చి 3 వికెట్లు…