Telangana Samagra Shiksha Funds 2026: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేంద్రం భారీ నిధులకు ఆమోదం తెలిపింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి Samagra Shiksha scheme అమలుకు ₹1,763.7 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర విద్యాశాఖ Project Approval Board — PAB తాజాగా తెలంగాణలో Samagra Shiksha అమలు పరిస్థితిని సమీక్షించి ఈ నిధులకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం నిధుల్లో కేంద్రం వాటా ₹960.4 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం matching shareగా ₹640.26…
తెలంగాణ విద్యార్థులకు వరుస సెలవులు వచ్చాయి. ఆగస్టు రెండో వారంలో శని, ఆదివారంతో పాటు బోనాల సెలవు కూడా కలిసి రావడంతో విద్యార్థులకు మూడు రోజుల బ్రేక్ లభిస్తోంది. ఆగస్టు 8 శనివారం, ఆగస్టు 9 ఆదివారం, ఆగస్టు 10 సోమవారం వరుసగా రావడంతో మూడు రోజుల హాలిడే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా ఆగస్టు 10న బోనాల సందర్భంగా సెలవు ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో సెలవులపై ఉన్న సందేహాలకు స్పష్టత వచ్చింది. అయితే ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు,…
AP ECET 2026 అభ్యర్థులకు కీలక అప్డేట్. ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ECET) ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభమైంది. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలు పొందాలని చూస్తున్న విద్యార్థులకు ఈ దశ చాలా కీలకం. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్లో పాల్గొంటున్న అభ్యర్థులు అధికారిక కౌన్సెలింగ్ పోర్టల్ ద్వారా తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులకు ప్రాధాన్యత క్రమంలో Web Options నమోదు చేసుకోవాలి….