BRS MLA: తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్పార్క్ నుంచి అసెంబ్లీ వైపు నిరసనగా బయలుదేరారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకే నల్ల దుస్తులు ధరించినట్లు వారు తెలిపారు. పోలీసుల అడ్డగింత అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్…
Telangana Assembly: వర్షాకాల సమావేశాలు ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభంకానున్నాయి. ఒకప్పుడు ఆంధ్రా అసెంబ్లి సమావేశాలు చాలా ఉద్రిక్తల మధ్య సాగేవి. ఇప్పుడంటే జగన్ అసెంబ్లీ కి రావటం లేదు కాని. లేక పోతే సభ రచ్చ రచ్చ గా ఉండేది. అదే పద్ధతిని కొనసాగిస్తున్నది తెలంగాణా శాసన సభ, కె.సి.ఆర్. (KCR) సభకు రాక పోయినా కొడుకు కె.టి.ఆర్(KTR) , ఇటు హరీష్ రావు (Harish Rao) నిత్యం ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నారు. అయితే ఈ రో…
Warangal Politicians: వరంగల్ రాజకీయాలకు తెలంగాణ ఉద్యమంతో విడదీయరాని అనుబంధం ఉంది. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాల్లో ఈ ప్రాంతానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొందరు పార్టీ నిర్ణయాలతో విభేదించి పార్టీ సభ్యత్వాలను వదులుకున్నారు. ఇంకొందరు ఒక పదవికి రాజీనామా చేసి మరో పదవిలో కొనసాగారు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు వేరు….ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి సంబంధం ఉండదు. రాయల సీమ వేరు, కోస్తా ఆంధ్ర రాజకీయాలు…
Konda Surekha: తెలుగు లో ఒక సామెత ఉంటుంది. ఉరుము వచ్చి మంగళం మీద పడటం అంటే ఇదే….కూతురి నోటి దూల అమ్మ రాజీనామా వరకు వచ్చింది. ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తే….పదవి ఉంటుందా? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయిందో….ఏది ఎమైనా తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారం మరోసారి హాట్టాపిక్గా మారింది. తనపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకునేలోపే మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా…
Telangana Politics: పరకాల వివాదం వేడెక్కిన వేళ సీఎం రేవంత్రెడ్డి నివాసంలో మంత్రి కొండా సురేఖ భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. పరకాల వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ పదవిపై ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో.. ఆమె సీఎం రేవంత్రెడ్డి నివాసానికి వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో కొండా సురేఖతో పాటు పలువురు మహిళా మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు….