Skip to content

Tag: Hyderabad Bengaluru Bus

anantapur-bus-accident-pamidi-pogururu-24-injured

Anantapur Accident: బ్రిడ్జి నుంచి కిందపడిన బస్సు.. 24 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలో private travels bus, Eicher వాహనం ఢీకొని బ్రిడ్జి పైనుంచి కిందపడిపోవడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న private travels bus ఒక Eicher వాహనంతో ఢీకొన్న తర్వాత రెండు వాహనాలు అదుపుతప్పి bridge నుంచి కిందకు పడిపోయాయి. ప్రమాదంలో కనీసం 24 మంది గాయపడ్డారు….