Skip to content

Tag: Chandrababu Naidu

DSC: పై లోకేష్ వీడియో వైరల్

DSC: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి DSC పై చేసిన ఆరోపణలకు విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ సూటిగా స్పందించారు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాద్యమాలలో వైరల్ అవుతున్నది. లోకేష్ మాటల్లో నే……మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ డిఎస్సి పైన అనేక ఆరోపణలు చేస్తడం జరిగింది. నేను ఆయన సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను. డిఎస్సి కి ఏపపిఎస్సి కి మధ్యన తేడా మీకు తెలుసా? మీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మీరు…

YSRCP: తెలుగు దేశం లో చేరిన బొత్సా మేనల్లుడు చిన్న శ్రీను

YSRCP కు ఉత్తరాంధ్రలో బిగ్‌షాక్‌ తగిలింది.. మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, బొత్సా కు కుడి భుజం విజయనగరం జిల్లా వైకాపా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక ఎన్నికల ముందు ఉత్తరాంధ్రలో వైకాపా కు ఈ షాక్‌ కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satya Narayana) మేనల్లుడు, విజయనగరం జిల్లా…

Asha Worker Vacancies: 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఆమోదం.. జిల్లాల వారిగా పోస్టులు..

Asha Worker Vacancies: గతం లో చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రైతు బజార్ లు, అంగన్వాడి లు, ఆశా వర్కర్ లను ప్రజా సేవ లో భాగం గా తీసుకు వచ్చారు. ఆశా వర్కర్ లు అయితే ప్రతి రోజూ ఇంటింటింకి తిరిగి వైద్య సేవలో మిళితం అయ్యారనే చెప్పాలి. అయితే గత కొన్ని సంవత్సరాలు గా అనేక పోస్ట్ లు ఖాళీ గా ఉన్నాయి. ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు…

DSC:ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీపై జగన్ ఫైర్.. సీబీఐ విచారణకు డిమాండ్

DSC: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీపై జగన్ ఫైర్.. సీబీఐ విచారణకు డిమాండ్. కార్డ్ 1: మెగా డీఎస్సీపై వివాదం ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల వ్యవహారం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. జగన్ తీవ్ర ఆరోపణలు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. డీఎస్సీ నియామకాల్లో అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు….

TDPకి కంచుకోటలు ఇవే.? జగన్ చెప్పినట్లు ఈ నియోజకవర్గాలలో వీరి టికెట్లు గల్లంతేనా!?

TDPకి కంచుకోటలు ఇవే: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నేపధ్యంలో ఎవరికి వారు తమ తమ ప్రతాపం చూపించుకోటానికి సిద్ధం అయ్యారు. అయితే స్థానిక పోరులో సహజం గా ఏకగ్రీవాలు అవుతాయి. అవి కూడా అధికారం లో ఉన్న పార్టీలకే ఏకగ్రీవాలు జరుగుతాయి. గతం లో వై.ఎస్.ఎస్. జగన్ అధికారం లో ఉన్నప్పుడు, ఇలాంటి ఏకగ్రీవాలు జరిగాయి. ఇప్పుడు తాజాగా జగన్ మొన్నా మధ్య ప్రెస్మీట్ పెట్టి ఈ సారి ఏక గ్రీవాలు అయితే ఆ…

బాబు కు పర్మిషన్ ఇస్తారు….నాకు ఇవ్వరా?

ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన గురించి రెండు తెలుగు రాష్ట్రాల లో హాట్ టాపిక్ అయింది. ఇదంతా రేవంత్ మాస్టర్ ప్లానా? అనుమతి ఇవ్వరు అని తెలిసి పొలిటికల్ మైలేజ్ కు తెరలేపారా? లేక కేంద్రం తెలంగాణా ను, ముఖ్యమంత్రిని చిన్న చూపు చూస్తుందా? లేక పోతే అడ్డుకున్నట్లు నటిస్తూ రేవంత్ ను పొలిటికల్ హీరో ను చేస్తున్నదా? కేంద్రం రూల్స్ అంటే, కాంగ్రెస్ రివేంజ్ అంటున్నది. అసలు అమెరికా పర్యటన అనంతరం రేవంత్ రెడ్డి…

తెలంగాణ అభ్యంతరాలకు బాబు ప్లాన్ B? పోలవరం–బనకచర్ల కొత్త డిజైన్ ఇదే

తెలంగాణ నీటి అభ్యంతరాలకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ B అమలు చేయబోతుందా? సహజంగా చంద్ర బాబు అంటే నే మంచి విజనర్, బాబు ప్లాన్ వేస్తే ఇక అంతే…అయితే అవన్ని జిత్తుల మారి ఆలోచనలు అని ప్రతిపక్షం వాళ్ళు అంటూ ఉంటారు. ఏది ఎమైనా బాబు ఎత్తు గడలు రాష్ట్రానికి మంచే జరుగుతుంది. ఇంతకూ బాబు వేసిన మాస్టర్ ప్లాన్ ఏమిటంటే…. రాష్ట్రంలో వ్యవసాయానికి, తాగునీటికి ఎంతో కీలకమైన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

Pattiseema Godavari Water 2026

Pattiseema Project: కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు.. ఇప్పటివరకు 17.52 TMC మళ్లింపు!

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా డెల్టా రైతులకు కీలకమైన నీటి సరఫరాలో పట్టిసీమ ప్రాజెక్టు మరోసారి ప్రధాన పాత్ర పోషిస్తోంది. గోదావరి నుంచి నీటిని కృష్ణా నదికి మళ్లిస్తూ డెల్టా ప్రాంతానికి సాగునీటి భరోసా కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. తాజా అధికారిక వివరాల ప్రకారం ఈ సీజన్‌లో ఇప్పటివరకు 17.52 TMC గోదావరి నీటిని Pattiseema Lift Irrigation Scheme ద్వారా కృష్ణా నదిలోకి మళ్లించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్తూ ప్రకాశం…

Nethanna Sevalo Scheme 2026 Rs 25000 AP Handloom Weavers

Nethanna Sevalo Scheme 2026: రూ.25,000 సాయం ఎవరికి? పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించే దిశగా మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ‘నేతన్న సేవలో’ పేరుతో అర్హులైన చేనేత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాల ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు రూ.179 కోట్ల ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో నేతన్న సేవలో…