Skip to content

Tag: andhra pradesh politics

YS Jagan: అన్న పాదయాత్ర షురూ.. కానీ అసెంబ్లీకి జగన్ ఎప్పుడు? ప్రజల నుంచి ఇదే ప్రశ్న!

YS Jagan: యువజన శ్రామిక రైతు పార్టీ అధినేత, పులివెందుల MLA YS Jagan మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తాను చేపట్టబోయే పాదయాత్ర మీద స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ లేదంటే అక్టోబర్‌లో యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. బుధవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ కేడర్‌తో జరిగిన భేటీలో.. పాదయాత్ర 2.0పై ఆయన క్లారిటీ ఇచ్చారు. 2027 సెప్టెంబర్‌లో లేదంటే అక్టోబర్‌లో యాత్ర మొదలవుతుందని పేర్కొన్నారాయన. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి.. క్షేత్రస్థాయిలో పార్టీని…

YSRCP: తెలుగు దేశం లో చేరిన బొత్సా మేనల్లుడు చిన్న శ్రీను

YSRCP కు ఉత్తరాంధ్రలో బిగ్‌షాక్‌ తగిలింది.. మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, బొత్సా కు కుడి భుజం విజయనగరం జిల్లా వైకాపా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక ఎన్నికల ముందు ఉత్తరాంధ్రలో వైకాపా కు ఈ షాక్‌ కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satya Narayana) మేనల్లుడు, విజయనగరం జిల్లా…

DSC:ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీపై జగన్ ఫైర్.. సీబీఐ విచారణకు డిమాండ్

DSC: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీపై జగన్ ఫైర్.. సీబీఐ విచారణకు డిమాండ్. కార్డ్ 1: మెగా డీఎస్సీపై వివాదం ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల వ్యవహారం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. జగన్ తీవ్ర ఆరోపణలు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. డీఎస్సీ నియామకాల్లో అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు….

TDPకి కంచుకోటలు ఇవే.? జగన్ చెప్పినట్లు ఈ నియోజకవర్గాలలో వీరి టికెట్లు గల్లంతేనా!?

TDPకి కంచుకోటలు ఇవే: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నేపధ్యంలో ఎవరికి వారు తమ తమ ప్రతాపం చూపించుకోటానికి సిద్ధం అయ్యారు. అయితే స్థానిక పోరులో సహజం గా ఏకగ్రీవాలు అవుతాయి. అవి కూడా అధికారం లో ఉన్న పార్టీలకే ఏకగ్రీవాలు జరుగుతాయి. గతం లో వై.ఎస్.ఎస్. జగన్ అధికారం లో ఉన్నప్పుడు, ఇలాంటి ఏకగ్రీవాలు జరిగాయి. ఇప్పుడు తాజాగా జగన్ మొన్నా మధ్య ప్రెస్మీట్ పెట్టి ఈ సారి ఏక గ్రీవాలు అయితే ఆ…

Jogi meghana pressmeet: మా అత్త మామ ల గురించి మొత్తం విప్పుతా….జోగి మేఘన

Jogi meghana pressmeet: తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుటుంబానికి సంబంధించిన వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు ఆరోపణలు, ప్రత్యారోపణలు తెరపైకి రాగా.. తాజాగా జోగి రమేశ్‌ కోడలు మేఘన మీడియా సమావేశం నిర్వహించి తన వాదనను వెల్లడించారు. జోగి రమేశ్‌ తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అత్తమామలను సొంత తల్లిదండ్రులుగా భావించా.. జోగి రమేశ్‌, ఆయన భార్యను తాను…