DSC: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి DSC పై చేసిన ఆరోపణలకు విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ సూటిగా స్పందించారు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాద్యమాలలో వైరల్ అవుతున్నది. లోకేష్ మాటల్లో నే……మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ డిఎస్సి పైన అనేక ఆరోపణలు చేస్తడం జరిగింది. నేను ఆయన సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను. డిఎస్సి కి ఏపపిఎస్సి కి మధ్యన తేడా మీకు తెలుసా? మీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మీరు…
TDPకి కంచుకోటలు ఇవే: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నేపధ్యంలో ఎవరికి వారు తమ తమ ప్రతాపం చూపించుకోటానికి సిద్ధం అయ్యారు. అయితే స్థానిక పోరులో సహజం గా ఏకగ్రీవాలు అవుతాయి. అవి కూడా అధికారం లో ఉన్న పార్టీలకే ఏకగ్రీవాలు జరుగుతాయి. గతం లో వై.ఎస్.ఎస్. జగన్ అధికారం లో ఉన్నప్పుడు, ఇలాంటి ఏకగ్రీవాలు జరిగాయి. ఇప్పుడు తాజాగా జగన్ మొన్నా మధ్య ప్రెస్మీట్ పెట్టి ఈ సారి ఏక గ్రీవాలు అయితే ఆ…
Jogi meghana pressmeet: తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబానికి సంబంధించిన వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు ఆరోపణలు, ప్రత్యారోపణలు తెరపైకి రాగా.. తాజాగా జోగి రమేశ్ కోడలు మేఘన మీడియా సమావేశం నిర్వహించి తన వాదనను వెల్లడించారు. జోగి రమేశ్ తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అత్తమామలను సొంత తల్లిదండ్రులుగా భావించా.. జోగి రమేశ్, ఆయన భార్యను తాను…
ఆంధ్రప్రదేశ్లో కృష్ణా డెల్టా రైతులకు కీలకమైన నీటి సరఫరాలో పట్టిసీమ ప్రాజెక్టు మరోసారి ప్రధాన పాత్ర పోషిస్తోంది. గోదావరి నుంచి నీటిని కృష్ణా నదికి మళ్లిస్తూ డెల్టా ప్రాంతానికి సాగునీటి భరోసా కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. తాజా అధికారిక వివరాల ప్రకారం ఈ సీజన్లో ఇప్పటివరకు 17.52 TMC గోదావరి నీటిని Pattiseema Lift Irrigation Scheme ద్వారా కృష్ణా నదిలోకి మళ్లించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్తూ ప్రకాశం…
ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలో private travels bus, Eicher వాహనం ఢీకొని బ్రిడ్జి పైనుంచి కిందపడిపోవడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న private travels bus ఒక Eicher వాహనంతో ఢీకొన్న తర్వాత రెండు వాహనాలు అదుపుతప్పి bridge నుంచి కిందకు పడిపోయాయి. ప్రమాదంలో కనీసం 24 మంది గాయపడ్డారు….
AP Milk Price Hike: ఆంధ్రప్రదేశ్లో పాల వినియోగదారులకు మరో ధరల షాక్ తగలబోతోంది. Vijaya Dairy తాజాగా పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు ఆగస్టు 10 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా నిర్ణయం ప్రకారం పాల ధరను లీటర్కు ₹2 చొప్పున పెంచుతున్నారు. అంటే 500 ml packetపై ₹1 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా full-cream milk ధర ప్రస్తుతం లీటర్కు ₹78గా ఉండగా, కొత్త ధరల ప్రకారం ₹80కి పెరగనుంది….
ఆంధ్రప్రదేశ్లో చేనేత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించే దిశగా మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ‘నేతన్న సేవలో’ పేరుతో అర్హులైన చేనేత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాల ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు రూ.179 కోట్ల ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో నేతన్న సేవలో…
AP ECET 2026 అభ్యర్థులకు కీలక అప్డేట్. ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ECET) ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభమైంది. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలు పొందాలని చూస్తున్న విద్యార్థులకు ఈ దశ చాలా కీలకం. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్లో పాల్గొంటున్న అభ్యర్థులు అధికారిక కౌన్సెలింగ్ పోర్టల్ ద్వారా తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులకు ప్రాధాన్యత క్రమంలో Web Options నమోదు చేసుకోవాలి….