Udaya Bhanu: చాలా మందిని కలిసినా పని కాలేదు
Udaya Bhanu: ఇప్పటి వరకూ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ఉదయభాను, నటిగాను మెప్పించింది. అయితే మొదటి సారి నిర్మాతగా మారి ‘పంచనామా’ వెబ్ సిరీస్ను రూపొందించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి జీ5 (Zee 5) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఎమోషనల్ కాకూడదని ఈవెంట్కు వచ్చాను. కానీ, భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోతున్నానంటూ ఉదయభాను (Udaya Bhanu)…