Nepal Floods: నేపాల్లో వరదలు, కొండచరియలు, ఆకస్మిక వరదలతో పరిస్థితి దారుణంగా మారింది. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యల్లో తొమ్మిది రోజుల తర్వాత ఓ ఆశాకిరణం కనిపించింది. రసువా జిల్లాలోని త్రిశూలి-3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను భద్రతా బలగాలు సజీవంగా బయటకు తీసుకొచ్చాయి. తొమ్మిది రోజుల తర్వాత ప్రాణాలతో.. ఆగస్టు 26న సంభవించిన ప్రకృతి విపత్తు తర్వాత త్రిశూలి-3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్టు వద్ద పలువురు కార్మికులు గల్లంతయ్యారు. సొరంగం పూర్తిగా…
Nepal Floods: జలప్రళయానికి కారణమేంటి? ISRO Satellite Imagesలో కీలక ఆధారాలు… నేపాల్లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. క్షణాల్లో ఉప్పొంగిన వరద ప్రవాహం భారీగా విధ్వంసం సృష్టించగా.. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్, చైనా సహా వివిధ దేశాలకు చెందిన పలువురు గల్లంతైనట్లు సమాచారం. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విపత్తుకు అసలు కారణం ఏమిటన్న దానిపై ఇప్పుడు కీలక చర్చ జరుగుతోంది. దీనిపై భారత అంతరిక్ష…
Nepal floods: నేపాల్(Nepal) లోని రసువా జిల్లాలో భోటే కోశీ నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో భారీ నష్టం సంభవించింది. చైనా సరిహద్దుకు సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై నేపాల్ అధికారులు వరదలకు అసలు కారణాలను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎగువన ఉన్న టిబెట్లో భారీ వర్షాలు కురిసినట్లు శాటిలైట్ చిత్రాల్లో వెల్లడైందన్న కథనాలు తెరపైకి రావడంతో.. ముందస్తు సమాచారం, హెచ్చరికల విషయంలో చైనాపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రసువా జిల్లాలో ఒక్కసారిగా వరద భోటే కోశీ…